Piles/మొలలు/మూలశంక
*************₹*****
మన అలవాట్లు జీవన విధానం ను బట్టి అనేకులు అనుభవిస్తున్న వ్యాధుల్లో మూల వ్యాధులు కొన్ని. అందరికీ చెప్పుకోలేక, బాధను భరించలేక ఇబ్బందిపడుతుంటారు.
వీటికి ఆయుర్వేదం మంచి ఔషధాలు చెప్పింది.
అడవి కందగడ్డ పొడి చేసి 80 గ్రాములు,
కాంచనారపట్ట 40 గ్రా
రసోతు. 40 గ్రా
పెనువేప విత్తుల పలుకులు 40 గ్రా
చిత్రమూలం 40 గ్రా
కరక చూర్ణం 40 గ్రా
శొంఠి 20 గ్రాములు,
మిరియాలు10 గ్రాములు
ప్రవాళపిష్ఠి 20 గ్రా
అన్నిటిని మెత్తగా చూర్ణం చేసి స్పూన్ రెండు పూటలా సేవించవలెను.
మూలవ్యాది తప్పక నశిస్తుంది. ఉదర సంబంధ వ్యాధులు తొలగుతాయి, మలబద్ధకం పోతుంది.
ఎక్కువగా మజ్జిగ సేవించవలెను.
దీనిని సేవిస్తూ విముక్తి పొందగలరు.