రెండు సంచలన తీర్పులను వెలువడించిన విజయవాడ వినియోగదారుల ఫోరమ్ కోర్ట్
జస్టీస్ మాధవరావు..
వినయోగదారుల ఫోరమ్ కోర్ట్
తీర్పు – 1
రాశి, రంభ లాంటి సినితారలతో ప్రసారమాద్యమాలలో కలర్స్ అనే సంస్ధ నిర్వహిస్తున్న ప్రకటనలు నిలుపదల చేయాలి..
కలర్స్ ప్రకటనలు చూసి మోసపోయిన వినయోగదారుని ఫిర్యాదు మేరకు కలర్స్ సంస్ధకు రెండు లక్షల జరిమానా వినియోగదారుల సంక్షేమ నిధికి చెల్లించాలి…
కలర్స్ కు వినియోగదారుడు చెల్లించిన 74,652 రూ.ల మొత్తాన్ని 9% తో వెంటనే చెల్లించాలి..
ప్రజాదరణ కలిగిన రాశి, రంభ లాంటి సెలబ్రెటీస్ ఇలాంటి తప్పుడు ప్రకటనలను ప్రోత్సహించడం సరికాదు..
ఇక మీదట ఇటువంటి ప్రకటనల పట్ల సినితారలు జాగ్రత్త వహించని పక్షంలో కొత్త చట్టం ద్వారా సెలబ్రెటీస్ కు కూడా జరిమానా విధించే అవకాశం ఉంది..
తీర్పు – 2
మాల్స్ లో, మల్టిప్లెక్స్ లో పార్కింగ్ రుసుము వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదు అందింది..
పార్కింగ్ నిమిత్తం పీవీఆర్ మాల్ వసూలు చేసిన 40/- ను తిరిగి వినియోగదారుడుకి చెల్లించాలి..
దీర్ఘకాలంగా పీవీపీ మాల్ ఉచిత పార్కింగ్ నిర్వహించకుండా అసంఖ్యాకంకా ప్రేక్షకుల నుండి పార్కింగ్ రుసుము వసూలు చేయడానికి ప్రధాన బాద్యత వహిస్తూ వినియోగదారుల సంక్షేమ నిధికి 5 లక్షల జరిమాన విధించడమైంది..
ఖర్చుల నిమిత్తం ఫిర్యాదుదారుడుకు 5000 చెల్లించాలి..
ఇక నుండి హైకోర్ట్ ఉత్తర్వుల మేరకు మాల్స్ & మల్టి ప్లెక్స్ లలో ఉచిత పార్కింగ్ కల్పించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమీషనర్ ను, కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ కు ఆదేశం…