పల్నాడు జిల్లా:
పంచాయితీ సెక్రటరీ జాన్ పీరా పై మాజీ వాలంటీర్ అలీ తన బంధువుల తో కత్తి దాడి నారాయణపురం లోని అంజుమన్ కమిటీ ఎన్నిక పై తలెత్తిన వివాదం అంజుమన్ కమిటీలో రెండు వర్గాలు వాలంటీర్ గా అలీ ని తీసివేత ఆధిపత్య పోరు, పాత కక్షల నేపథ్యం లో పక్కా ప్లాన్ ప్రకారం కర్రలు, కత్తులతో 25 మంది దాడి నగర పంచాయతీ కాకముందు దాచేపల్లి పంచాయితీ సెక్రటరీ గా పనిచేసిన జాన్పీర ప్రస్తుతం నకరికల్లు మండలం గుళ్లపల్లి పంచాయితీ సెక్రటరీ గా విధులు నిర్వహణ దాచేపల్లి లో స్థానిక ప్రవైట్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్సమెరుగైన వైద్యం కోసం పిడుగురాళ్ళ తరలింపు
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కేసు నమోదు దాచేపల్లి నగర పంచాయతీ లోని నారాయణ పురంలో ఘటన…!