హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్లో తెరాసకు భూమి కేటాయింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. జిల్లాల్లో తెరాస కార్యాలయాలకు భూ కేటాయింపులను సవాల్ చేస్తూ రిటైర్డ్ ఉద్యోగి మహేశ్వర్రాజ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఉన్నత
Tag: కెసిఆర్
ఏపీలో పరిస్థితులు అధ్వాన్నం..మంత్రి కేటీఆర్
హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఏపీ పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్, మాదాపూర్ హైటెక్స్లో జరుగుతున్న క్రెడాయ్ ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా
ఏపీలో కూడా పార్టీ పెట్టాలని ఆంధ్ర ప్రజలు
*ఏపీలో కూడా పార్టీ పెట్టాలని ఆంధ్ర ప్రజలు అడుగుతున్నారు : కేసీఆర్* దళితబంధును ఆపేది నవంబర్ 4 వరకేనని… ఆ తర్వాత ఆ పథకాన్ని ఎవరూ ఆపలేరని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.